వలస కూలీల కోసం 'భారత్ శ్రామిక్' యాప్ సృష్టించిన 17ఏళ్ల యువకుడు

మన దేశంలో కరోనా ప్రవేశించినప్పటినుండి మనిషికీ మనిషికీ దూరం ఏర్పడింది. ఎందుకంటే కరోనా ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. ఆ భయంకరమైన మరణ భయం నుండి ప్ర

రాజగృహపై దాడికి పాల్పడిన వారిని దేశద్రోహులుగా గుర్తించాలి: ఎల్.జెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను దేశ ద్రోహులుగా

స్నేహటీవీ ప్రసారాలకు విశేష స్పందన.. ' రాజగృహ'కు సెక్యూరిటీ ఏర్పాటు చేసిన మరఠ్వాడ ప్రభుత్వం

అంబేడ్కర్ రాజగృహపై దాడిచేసి పూలమొక్కలు ధ్వంసం చేసిన విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసేలా స్నేహాటీవి ఛానల్ ప్రసారం చే

సీఎం గారూ.. ఇది మీకు తగునా...?

ప్రపంచ మేధావి అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీరు పట్ల అంబేడ్కరిస్ట్‌, సామాజికవేత్త

విషాహారం తిని 76మందికి అస్వస్థత.. విశాఖ జిల్లాలో సంఘటన

విశాఖపట్టణం జిల్లాలోని జి.మాడుగుల మండలంలో విషాహారం తిని 76 మంది ఆసుపత్రి పాలయ్యారు. మండలంలోని మగతపాలెంలో జరిగిందీ ఘటన. మాంసాహారం తిన్న గ్రామస్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గు

వచ్చే ఏడాది... తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సజీవయ్య శజయంతి వేడుకలు

దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య శతజయంతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు దామోదరం సంజీవయ్య ఫౌండేషన్ కృషి చేస్తుందని ఆ సంస్థ చైర్మన్ మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి దాసరి శ్రీనివాసులు

c
Become a Owner